అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.